పాలకొండ: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

భామిని మండలంలోని ఇండస్ట్రీయల్ ఫీడర్ పరిధిలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్లకు నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని భామిని ఏఈ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ఇండస్ట్రీస్తో పాటు మోడల్ స్కూల్, మొబైల్ టవర్లకు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్