వంగర: బంగారం చోరీ చేసిన దొంగలు అరెస్ట్

వంగర మండలం భాగెంపేట గ్రామంలో జూలై 25న రాత్రి జరిగిన చోరీ కేసులో నిందితులును అరెస్ట్ చేసినట్లు వంగర ఎస్సై షేక్ శంకర్ శుక్రవారం తెలియజేశారు. టీ కే రాజపురం గ్రామానికి చెందిన జాడ దుర్గాప్రసాద్, పాలకొండ మండలం ఎరకరాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ బాలరాజు, వంగర మండలం భాగెంపేట గ్రామానికి చెందిన రెడ్డి గోపాలకృష్ణ చోరీ చేసినట్లు వెల్లడించారు. చోరీకు ఉపయోగించిన పల్సర్ బైక్ను సీజ్ చేసి కేసు నమోదు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్