*మాంసం మరియు చేపల దుకాణాలపై దాడులు*

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బుధవారం లీగల్ మెట్రోలజీ అధికారులు చేపలు, మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ముద్రలు లేని తూనిక యంత్రాలను ఉపయోగించి, తూకంలో మోసం చేస్తున్నారని 5 కేసులను నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్