అందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింహాద్రి నాయుడు, ఉప సర్పంచ్ కే. దేవతమ్మ, ఎం పి హెచ్ ఎం సత్యనారాయణ, హెచ్ ఓ నాగేశ్వరరావు, ఆశా వర్కర్ నాగరత్నం, గ్రామ వాలంటీర్ డి. సురేష్, ఏఎన్ఎం శివ కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం