విశాఖపట్నంలో IPL 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు చురుగ్గా మారాయి. రుషికొండ, భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లోని విల్లాలు, ఫామ్హౌస్లలో రహస్యంగా పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విదేశీ సర్వర్లతో నడిచే యాప్లు, ఎన్క్రిప్టెడ్ చాట్ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ వాలెట్లతో డబ్బుల మార్పిడి పోలీసులకు సవాల్గా మారింది.