ప్రో కబడ్డీ లీగ్కు (పీకేఎల్) విశాఖ ఆతిథ్యమివ్వనున్నది. సీజన్-12 సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను పీకేఎల్ యాజమాన్యం గురువారం ప్రకటించారు. ఆగస్టు 29 నుంచి అక్టోబరు 23 వరకు జరగనున్న మెగా టోర్నీలో 108 మ్యాచ్లకు జైపూర్, చెన్నై, ఢిల్లీతోపాటు విశాఖలోని పోర్టు రాజీవ్గాంధీ ఇండోర్ స్టేడియాన్నిస్టేడియం వేదికగా ఖరారు చేసింది.