విశాఖ‌: గిరి ప్ర‌ద‌క్షిణ‌కు 9 ల‌క్ష‌ల మంది హాజ‌రు

సింహాచ‌లం గిరిప్ర‌ద‌క్షిణ‌కు భ‌క్తులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. క‌నివినీ ఎరుగ‌ని రీతిలో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. సుమారు 9 ల‌క్ష‌ల మంది భ‌క్తులు వ‌చ్చి ఉంటార‌ని అధికారులు అంచనా వేశారు. బుధ‌వాం మ‌ధ్యాహ్నం నుంచి గురువారం తెల్ల‌వారు జాము వ‌ర‌కు ఇసుకేస్తే రాల‌నంత మంది భ‌క్తులు సింహ‌గిరికి చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.

సంబంధిత పోస్ట్