పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సి. నాగరాణిని శనివారం ఉపాధిహామీ పథకం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీవో, ఈసీ, టీఏ, సీవో, ఫీల్డ్ అసిస్టెంట్ కేడర్లకు చెందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు.