కర్నూలు జిల్లాలో బస్సు తగలబడటం వెనుక కల్తీ మద్యం అమ్మకాలే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.