చేశారు. ఈ మేరకు బుధవారం పెంటపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని,
లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
గోపి, గంగరాజు పాల్గొన్నారు.