రామేశ్వరస్వామి ఆలయానికి మే 16 వరకే దర్శన భాగ్యం

పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో గోస్తనీ నది ఒడ్డున ఉన్న రామేశ్వరస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో 11 నెలలు ఈ ఆలయం నదీ జలంతో నిండి ఉంటుంది. వైశాఖ మాసంలో నీటిమట్టం తగ్గడంతో ఆలయం బయటపడుతుంది. ప్రస్తుతం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. మే 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్