భీమవరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం

భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన ప. గో. జిల్లా సమీక్ష సమావేశంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలు, పరిపాలనా అంశాలపై మంత్రి, అధికారులతో చర్చించారు. నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్