ఏలూరులో కూలీగా పనిచేస్తూ జీవిస్తున్న గుంటూరుకు చెందిన గౌరెడ్డి ధన కుమార్ (44) భవనంపై నుంచి పడి మృతి చెందాడు. ఆదివారం రాత్రి పని చేసే భవనంపై నిద్రిస్తూ ప్రమాదవశాత్తు కిందకు జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.