నర్సాపురం: సొసైటీ దుకాణాల నుంచి కల్లు శాంపిల్స్‌ సేకరణ

టి.నర్సాపురం మండలంలోని రాజుపోతేపల్లి, బంధంచర్ల గ్రామాల్లో ఉన్న కల్లు సొసైటీ దుకాణాల నుంచి మూడు కల్లు శాంపిల్స్‌ను ఆదివారం రసాయన పరీక్షల కోసం సేకరించామని చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై జె. జగ్గారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్