ఏలూరు మండలం పవర్ పేట సబ్ స్టేషన్ మాదేపల్లి సెక్షన్ పరిధిలో విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను శుక్రవారం చేపట్టనున్నట్లు ఈఈ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, గ్రీన్ సిటీ, పెదపాడు రోడ్, శివ నగర్, సాయి నగర్, గణేష్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ తదితర ఏరియాలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారుల సహకరించాలని కోరారు.