మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం ఉదయం నర్సాపురం పట్టణానికి చెందిన మాదిరెడ్డి ఆనంద్, గాయత్రిరాణి దంపతులు చండీ హోమం నిర్వహించారు. ఆగమ పండితుడు అచ్యుత రామారావు శర్మ వేదమంత్రాలతో హోమం నిర్వహించారు. ఈ హోమం ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షణ చేశారు.