మేడారంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఆయన సతీమణి ఆదివారం తెలంగాణలోని మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించి, రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్