గండి వీరాంజనేయ స్వామి దర్శించుకున్న జిల్లా ఎస్పీ

చక్రాయపేట మండలంలో వెలసిన గండి వీరాంజనేయ స్వామిని మంగళవారం సాయంత్రం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రావణమాసం శనివారాలు ఎంత జనాలు వస్తారు వాళ్ళు ఏర్పాట్లు ఏంటి అన్ని విషయాలు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డిఎస్పి మురళి నాయక్ , గండి ఈవో వెంకట సుబ్బయ్య ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్