రాంగోపాల్ రెడ్డి సవాలు కుమేము సిద్ధమే: వైసీపీ నాయకులు

ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాలుకు మేము సిద్ధమే అని వైకాపా నాయకులు అన్నారు. మంగళవారం పులివెందులలో వారు మాట్లాడుతూ. పులివెందుల అభివృద్ధి పై, హౌసింగ్ అవినీతి పై, అసైన్డ్ భూములు రికార్డుల పేర్లు మార్పు మీద ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. జగనన్న హౌసింగ్ లో అవినీతి జరిగిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పులివెందులలో మంజూరైన టిడ్కో గృహాల పై ఎంక్వైరీ వేయమని అడుగుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్