సైబర్ నేరాల బాధితులు 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర హోం శాఖ నిర్వహించే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లోకి వెళ్లి ఫిర్యాదు ఇవ్వచ్చు. స్థానిక పోలీసుస్టేషన్లతో పాటు సైబర్ నేరాల పోలీసుస్టేషన్లలోనూ ఫిర్యాదు అందించవచ్చు.