వనపర్తి జిల్లా నాగవరం తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైకు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వెంకటయ్య, రవికుమార్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.