తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఏనుగుల గుంపు (VIDEO)

మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని కొమురంభీం జిల్లా వైపు భారీ గజరాజుల గుంపు కదులుతోంది. పెంచికల్ పేట్‌కు 30 కి.మీ. దూరంలో పెద్దసంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్రమంలో ఏనుగులు ఎటువంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెంచికల్‌పేట్‌లో అటవీశాఖ అధికారులు డప్పు చాటింపు వేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్