తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సంతోష్ శోభన్ (వీడియో)

AP: తిరుమల శ్రీవారిని నటుడు సంతోష్ శోభన్ శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు సంతోష్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్