శాంతిఖనిపై ఏఐటీయూసీ గేట్ మీటింగ్

బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు. గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిధులుగా బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య హాజరై మాట్లాడారు. 29న పీఎల్ఆర్ బోనస్ పై దిల్లీలో కోల్ ఇండియా యాజమాన్యంతో జాతీయ సంఘాలతో చర్చలు జరుగనున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్