ఇంటిగ్రేటెడ్ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్ లు అట్టహాసంగా ప్రారంభించారు. మార్కెట్ భవనంలో మొత్తం 108 స్టాల్స్ ను కేటాయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.