రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. బాబానాయక్ తండాకు చెందిన గుణవంతురావ్, సంతోష్ ఇద్దరు కలిసి గురువారం బైక్ పై జన్నారానికి అంత్యక్రియలకు వెళుతుండగా గండి పోచమ్మ ఆలయం ఉడుంపూర్ మధ్యలో ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీ కొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య విజయభాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్