కౌటాలలో జరిగిన దొంగతనం కేసులో ఒకరికి రిమాండ్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట్లో తొరే అతుల్ అనే వ్యక్తి నడుపుతున్న ఆన్లైన్ సెంటర్లో గత నెల దొంగతనం జరగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. అదే గ్రామానికి చెందిన నాగపూరి గణేశ్ని నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అతని వద్ద నుంచి రూ. 85, 000 రికవరీ చేసి, నిందితుణ్ని జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్