హిజ్రాతో ఎఫైర్.. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు పిల్లల తండ్రి

TG: జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ వ్యక్తి హిజ్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... రామకృష్ణ (35) అనే వ్యక్తికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా ఓ హిజ్రాతో స్నేహంగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా హిజ్రా వేధిస్తుందని, ఆమె వేధింపులకు తాళలేక మనస్థాపం చెంది రామకృష్ణ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్