అగ్నివీర్ రెండో దశ ప్రక్రియ ప్రారంభం

అగ్నివీర్ రెండవ దశ నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. రిక్రూట్మెంట్ ర్యాలీ పూర్తిగా ఉచితమని, పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులందరూ ఎలాంటి టౌట్లను సంప్రదించవద్దని సూచించింది. ఈ రెండో దశలో భారత సైన్య అవసరాలను తీర్చడంతో పాటు ఔత్సాహిక అభ్యర్థుల కలలను నిజం చేసేందుకు చేపట్టడం జరిగిందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్