అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు టాటా సంస్థ రూ.కోటి పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తక్షణ సాయంగా ఎయిర్ ఇండియా రూ.25లక్షలు ప్రకటించింది. దీనిని మృతులకు, గాయపడిన వారికి అత్యవసర సాయంగా అందించనుంది.