పబ్లిక్‌ వైఫై వాడుతున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

నేటి డిజిటల్ యుగంలో పబ్లిక్ వై-ఫై సర్వసాధారణమైంది. అయితే సరైన ఎన్‌క్రిప్షన్ లేకపోవడం వల్ల హ్యాకర్లు వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్‌లు, OTPలను దొంగిలించే ప్రమాదం ఉంది. 2026 నాటికి డిజిటల్ చెల్లింపులు పెరిగే కొద్దీ, గుర్తింపు దొంగతనం, ఆర్థిక మోసాలు పెరుగుతాయి. నిపుణుల ప్రకారం, పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లలో 'మ్యాన్-ఇన్-ది-మిడిల్' వంటి దాడులు, నకిలీ హాట్‌స్పాట్‌ల ద్వారా డేటా చోరీ జరుగుతుంది. బ్యాంకింగ్ లావాదేవీలు నివారించడం, HTTPS వాడటం, VPN, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్