బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీనటి హేమ, నటి ఆషీరాయ్ బ్లడ్ శాంపిల్ లో డ్రగ్ అనవాలు ఉన్నట్లు తేలింది. దీంతో హేమను బాధితురాలిగా పరిగణించే ఛాన్స్ ఉంది. మొత్తం 150 మంది రక్తనమూనాలను సేకరించిన నార్కొటిక్ టీమ్... టెస్ట్ లో 57 మంది పురుషులకు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్ అనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ పోలీసులు నోటీసులు పంపనున్నారు.

సంబంధిత పోస్ట్