ద్విచక్ర వాహనదారులకు BIS హెల్మెట్లు తప్పనిసరి: కేంద్రం

కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనదారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ISI మార్కుతో గుర్తింపు పొందిన (BIS సర్టిఫైడ్) హెల్మెట్లు ధరించాలని నిర్ణయించింది. బైక్ రైడర్ల భద్రతను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, 2026 జనవరి నుండి కొత్త బైక్స్ కొనుగోలుపై రెండు BIS స్టాండర్డ్స్ హెల్మెట్లు ఉచితంగా అందజేయాలని ఇటీవల కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్