BREAKING: అగ్ని ప్రమాదం.. 16కు చేరిన మృతుల సంఖ్య

TG: హైదరాబాద్ నగరంలోని చార్మినార్‌ పరిధిలోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరింది. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించడంతో నిద్రలో ఉన్న వారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.  దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్