TG: హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్షా కోట్లో దారుణ ఘటన జరిగింది. బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్సింగి PSలో బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు..