BREAKING: RBI కీలక నిర్ణయం.. ఆ రోజున సెలవు రద్దు

RBI తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మార్చి 31వ తేదీన బ్యాంకులకు సెలవు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఫైనాన్సియల్ ఇయర్ చివరి తేదీ కారణంగా  అన్ని లావాదేవీలు పూర్తి కావాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున సెలవు ఇస్తే లావాదేవీలన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని బ్యాంకులు ఆ రోజు పనిచేయాలని ఆదేశాలు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్