శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు అక్రమ మైనింగ్‌, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సభా సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఈ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు సీఎం స్పష్టం చేశారని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు బీఆర్‌ఎస్‌ సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్