లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్టార్ బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసు అదరగొట్టాడు. బుమ్రా వేసిన యార్కర్ (55.1 ఓవర్)కు బ్రైడన్ కార్స్ (1) క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత బుమ్రా వేసిన 57.3 ఓవర్కు క్రిస్ వోక్స్ (10) క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఆలౌట్కు ఒక వికెట్ దూరంలో ఉంది. కాగా, 58 ఓవర్లకు స్కోరు 185/9గా ఉంది. షోయబ్ బషీర్ (0), జోఫ్రా ఆర్చర్ (0) క్రీజులో ఉన్నారు.