దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమైంది. తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కింపు జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ జనగణనలో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా జనగణన మొత్తం రెండు దశల్లో జరగనుంది.