ఎలెక్ట్రిక్ మొబిలిటి సంస్థ మాటర్ ఆటోమోటివ్ విభాగములో క్లారివేట్ దక్షిణాసియా ఇన్నొవేషన్ అవార్డ్స్ 2024ను దక్కించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ పరిష్కారాల విభాగలో ఆవిష్కరణలు, సాంకేతిక కల్పనల పట్ల తమ నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని మాటర్ గ్రూప్ సీఈఓ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.