సీఎంకు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి పాలాభిషేకం (వీడియో)

HYD-గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌కు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి పాలాభిషేకం చేసింది. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దివ్యాంగులను, దివ్యాంగులు వివాహం చేసుకుంటే రూ.లక్షఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తు రేవంత్ రెడ్డి ఫొటోకు దివ్యాంగులు పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్