ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

TG: హైదరాబాద్ అమీర్‌పేట్​ మైత్రివనం సర్కిల్​లో స్వర్గీయ ఎన్టీఆర్​ విగ్రహాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్​, అజారుద్దీన్​తోపాటు పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​​, ఎమ్మెల్యేలు, నేతలు,​ ఎన్టీఆర్​ కుమారులు రామకృష్ణ, మోహనకృష్ణ, అభిమానులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్