WPL మ్యాచ్లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్తో తలపడుతోన్న గుజరాత్ జెయింట్స్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగి 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. సోఫీ 95 పరుగులు చేయగా, గార్డ్నర్ 49 పరుగులతో అర్ధశతకం చేజార్చుకుంది. దిల్లీ బౌలర్లలో నందని శర్మ 5 వికెట్లు తీయగా, శ్రీచరణి, హెన్రీ 2 చొప్పున, షఫాలీ 1 వికెట్ సాధించారు.