దీపావళి స్పెషల్ సేల్.. ‘వన్‌ప్లస్’పై 12 వేల డిస్కౌంట్!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ 2025 దీపావళి సేల్‌ను ప్రకటించింది. సేల్ సెప్టెంబర్ 22 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా వన్‌ప్లస్ 13, 13ఎస్, 13ఆర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ₹12,000 వరకు ఆదా చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 13ఆర్ రూ.42,999 నుంచి ₹35,749కి, 13ఎస్ రూ.54,999 నుంచి ₹47,749కి, 13 ₹57,749కి లభిస్తుంది.

సంబంధిత పోస్ట్