దుష్టశక్తుల నుంచి విముక్తి కల్పించే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఉన్న దేవ్‌జీ మహారాజ్ మందిర్.. దుష్ట శక్తులను వదిలించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం డిసెంబర్-జనవరిలో జరిగే వార్షిక 'భూత్ మేళా'కు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. దెయ్యాల బాధలున్నాయని నమ్మేవారు ఇక్కడకు వచ్చి, కర్పూరం వెలిగించి, భూతవైద్యం పేరిట చీపురులతో కొట్టించుకునే వింత ఆచారాలను పాటిస్తారు. ఈ ఆలయం 18వ శతాబ్దానికి చెందిన సన్యాసి దేవ్‌జీ మహారాజ్ జ్ఞాపకార్థం నిర్మించబడింది. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్