1)కాంగ్రెస్ పాలన వల్ల బలైన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి
2)రైతు డిక్లరేషన్లోని హామీలు అమలు చేయాలని
3)అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనాలి
4)రైతు బంధు, రుణమాఫీ, బోనస్, రైతు భీమా పథకాలు పూర్తిగా అమలు చేయాలని నాలుగు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిన కేటీఆర్