కర్ణాటకలోని కావేరి వన్యప్రాణి అభయారణ్యం వద్ద రైల్వే కంచెలో ఏనుగు చిక్కుకుంది. ఆహారం కోసం అడవి నుంచి ఏనుగు బయటకు వచ్చింది. ఏనుగును సురక్షితంగా బయటకు తీసేందుకు అటవీశాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.