విద్యుత్‌ సంస్థలో ఇంజినీర్‌ కొలువులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 47 ట్రైనీ ఇంజినీర్, 70 ట్రైనీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి వేర్వేరు ప్రకటనలను జారీ చేసింది. డిప్లొమా, బీఈ/బీటెక్/బీఎస్సీ, గేట్-2024 స్కోరుతో వీటికి అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్