ఐదో టీ20 రద్దు.. సిరీస్ భారత్ కైవసం

భారత్- ఆస్ట్రేలియాతో చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే వర్షం మొదలైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో భారత్ విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్