చైనాలో వరద బీభత్సం.. 44 మంది మృతి (వీడియో)

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చైనా అతలాకుతలైమంది. బీజింగ్​లోని ఉత్తర పర్వత జిల్లాలైన మియున్​, యాంకింగ్​ల్‌లో భారీ వర్షాలకు దాదాపు 44 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గల్లంతయ్యారని అధికారిక మీడియా తెలిపింది. బీజింగ్​లోనే 80 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 31 రోడ్లు దెబ్బతిన్నాయని, 136 గ్రామాలకు విద్యుత్​ అంతరాయం ఏర్పడిందని చైనా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్